ETV Bharat / state

90 మందికి సాయం చేసిన ఓ యజమాని

author img

By

Published : Apr 13, 2020, 3:47 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు పలువురు సహాయం అందిస్తున్నారు. వరంగల్ పట్టణ జిల్లా మడికొండ పారిశ్రామికవాడలోని టెక్స్​టైల్ పార్కులో 90 మంది కార్మికులకు ఓ పరిశ్రమ యజమాని నిత్యావసరాలు అందజేశారు.

One owner helped 90 people in madikonda warangal
90 మందికి సాయం చేసిన ఓ యజమాని

వరంగల్ పట్టణ జిల్లా మడికొండ పారిశ్రామికవాడలోని టెక్స్​టైల్ పార్కులో 90 మంది వలస కార్మికులకు నిత్యావసరాలు అందించారు. లాక్​డౌన్ కారణంగా పనులు ఆగిపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఓ పరిశ్రమ యాజమాని రవీందర్ వారికి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. గతవారం రోజుల నుంచి ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈనెల 30 వరకు వారికి సాయం చేస్తానని పేర్కొన్నారు.

వరంగల్ పట్టణ జిల్లా మడికొండ పారిశ్రామికవాడలోని టెక్స్​టైల్ పార్కులో 90 మంది వలస కార్మికులకు నిత్యావసరాలు అందించారు. లాక్​డౌన్ కారణంగా పనులు ఆగిపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఓ పరిశ్రమ యాజమాని రవీందర్ వారికి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. గతవారం రోజుల నుంచి ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈనెల 30 వరకు వారికి సాయం చేస్తానని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : చిట్టీ వసూళ్ల పేరుతో వేధింపులు వద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.