ETV Bharat / state

మున్సిపల్ ఎన్నికలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష - హన్మకొండలోని ఎర్రబెల్లి దయాకర్​ రావు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఎర్రబెల్లి దయాకర్​ రావు స్వగృహంలో ప్రజా ప్రతినిధులు, జడ్పీ ఛైర్మన్​లతో మున్సిపల్ ఎన్నికలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

errabelli
మున్సిపల్ ఎన్నికలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
author img

By

Published : Dec 30, 2019, 1:36 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని స్వగృహంలో ప్రజా ప్రతినిధులు, జడ్పీ ఛైర్మన్​లతో మున్సిపల్ ఎన్నికలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, పార్లమెంటు సభ్యుడు పసునూరి దయాకర్, పలువురు ఎమ్మెల్యే పాల్గొన్నారు.

వార్డుల వారీగా వందమంది కార్యకర్తల జాబితా రూపొందించాలని మంత్రి నేతలకు సూచించారు. శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో... మున్సిపల్ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాలు రాబట్టాలని తెలిపారు. అన్ని వర్గాలతో కలిసి పని చేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.

మున్సిపల్ ఎన్నికలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

ఇవీ చూడండి: 'గర్భం ఇద్దరికి కాదు ఒక్కరికే.. అదీ ఆమె ప్రియుడి వల్లే'

ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని స్వగృహంలో ప్రజా ప్రతినిధులు, జడ్పీ ఛైర్మన్​లతో మున్సిపల్ ఎన్నికలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, పార్లమెంటు సభ్యుడు పసునూరి దయాకర్, పలువురు ఎమ్మెల్యే పాల్గొన్నారు.

వార్డుల వారీగా వందమంది కార్యకర్తల జాబితా రూపొందించాలని మంత్రి నేతలకు సూచించారు. శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో... మున్సిపల్ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాలు రాబట్టాలని తెలిపారు. అన్ని వర్గాలతో కలిసి పని చేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.

మున్సిపల్ ఎన్నికలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

ఇవీ చూడండి: 'గర్భం ఇద్దరికి కాదు ఒక్కరికే.. అదీ ఆమె ప్రియుడి వల్లే'

Intro:TG_WGL_17_29_MUNICIPAL_ELECTION_MEET_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలనపై అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు హన్మకొండలోని స్వగృహంలో వరంగల్ ఉమ్మడి జిల్లా లోని ప్రజా ప్రతినిధులు జడ్పీ చైర్మన్ లతో మున్సిపల్ ఎన్నికలపై మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ తో పాటు పార్లమెంటు సభ్యుడు పసునూరి దయాకర్ ఎమ్మెల్యేలతోపాటు జడ్పీ చైర్మన్ హాజరయ్యారు వార్డుల వారీగా వందమంది కార్యకర్తల జాబితా రూపొందించాలని మంత్రి ఇ నేతలకు చించారు శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి ఫలితాలు రాబట్టాలని కోరారు అన్ని వర్గాలతో కలిసి పని చేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు


Body:ప్రశాంత్


Conclusion:వరంగల్ తూర్పు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.