వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యుడు మకరంలో ప్రవేశించిన రోజు వీరభద్ర స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతారు.
ఘనంగా కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు - kothakonda mla rajayya
శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఘనంగా శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యుడు మకరంలో ప్రవేశించిన రోజు వీరభద్ర స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతారు.
Intro:TG_KRN_101_14_KOTHAKONDA_MLARAJAIAH_NRUTHYAM_AV_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
-----------------------------------------------------------వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యుడు మకరంలో ప్రవేశించిన రోజు వీరభద్ర స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. దీంతో మంగళవారం కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకోవడానికి వేలకొలది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిట లాడాయి. ఎడ్లబండ్లతో తరలి వచ్చి శాలివాహనలు స్వామివారికి వీర బోనాన్ని సమర్పించారు. ఆలయానికి వచ్చిన భక్తులు వీరభద్ర స్వామికి ప్రీతి పాత్రమైన గుమ్మడి కాయలను మొక్కులుగా సమర్పించుకున్నారు. ఎడ్ల బండ్లను ఆలయం చుట్టూ తిప్పారు. వీరశైవులతో కలిసి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఖడ్గాలు వేస్తూ నృత్యం చేశారు. స్వామి వారి ప్రసాదంతో పాటు వృక్ష ప్రసాదాన్ని దాత సురేందర్ రెడ్డి జర్మనీ దేశస్థులకు అందించారు. ఆలయన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.Body:వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్త కొండలో ఘనంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలుConclusion:హాజరై నృత్యం చేసిన ఎమ్మెల్యే రాజయ్య
REPORTER: KAMALAKAR 9441842417
-----------------------------------------------------------వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యుడు మకరంలో ప్రవేశించిన రోజు వీరభద్ర స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. దీంతో మంగళవారం కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకోవడానికి వేలకొలది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిట లాడాయి. ఎడ్లబండ్లతో తరలి వచ్చి శాలివాహనలు స్వామివారికి వీర బోనాన్ని సమర్పించారు. ఆలయానికి వచ్చిన భక్తులు వీరభద్ర స్వామికి ప్రీతి పాత్రమైన గుమ్మడి కాయలను మొక్కులుగా సమర్పించుకున్నారు. ఎడ్ల బండ్లను ఆలయం చుట్టూ తిప్పారు. వీరశైవులతో కలిసి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఖడ్గాలు వేస్తూ నృత్యం చేశారు. స్వామి వారి ప్రసాదంతో పాటు వృక్ష ప్రసాదాన్ని దాత సురేందర్ రెడ్డి జర్మనీ దేశస్థులకు అందించారు. ఆలయన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.Body:వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్త కొండలో ఘనంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలుConclusion:హాజరై నృత్యం చేసిన ఎమ్మెల్యే రాజయ్య