ETV Bharat / state

'ఇంటర్‌ పేపర్ మూల్యాంకనం వాయిదా వేయాలి' - inter lecturers protest to stop paper valuation in warangal

కరోనా వైరస్ వ్యాపిస్తున్నందున... ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనను వాయిదా వేయాలని ఇంటర్ అధ్యాపకులు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు.

inter lecturers protest to stop paper valuation in warangal
'ఇంటర్‌ పేపర్ మూల్యాంకనం వాయిదా వేయాలి'
author img

By

Published : Mar 21, 2020, 1:03 PM IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ ప్రభుత్వ కళాశాలలోని మూల్యాంకన కేంద్రం వద్ద లెక్చరర్లు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రబలుతున్నందున ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకన వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు.

కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంటే ఇంటర్ అధికారులు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. కరోనా భయంతో విధులు కూడా సరిగ్గా నిర్వహించలేమని మూల్యాంకనాన్ని వాయిదా వేయాలని కోరారు.

'ఇంటర్‌ పేపర్ మూల్యాంకనం వాయిదా వేయాలి'

ఇవీ చదవండి: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ ప్రభుత్వ కళాశాలలోని మూల్యాంకన కేంద్రం వద్ద లెక్చరర్లు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రబలుతున్నందున ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకన వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు.

కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంటే ఇంటర్ అధికారులు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. కరోనా భయంతో విధులు కూడా సరిగ్గా నిర్వహించలేమని మూల్యాంకనాన్ని వాయిదా వేయాలని కోరారు.

'ఇంటర్‌ పేపర్ మూల్యాంకనం వాయిదా వేయాలి'

ఇవీ చదవండి: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.