తెలంగాణలో కాంగ్రెస్, భాజపాలకు మనుగడ లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 58వ డివిజన్.. హసన్పర్తి మండలంలో ఆ పార్టీల నుంచి యువకులు, నాయకులు, కార్యకర్తలు 150మంది వరకు ఎమ్మెల్యే సమక్షంలో తెరాసలో చేరారు.
కాంగ్రెస్, భాజపాల నుంచి తెరాసలోకి భారీ చేరికలు
గ్రేటర్ వరంగల్లో కాంగ్రెస్, భాజపాల నుంచి తెరాసలోకి నాయకులు, కార్యకర్తలు భారీగా చేరారు. వారికి ఎమ్మెల్యే అరూరి రమేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు నిదర్శనమని అన్నారు.
![కాంగ్రెస్, భాజపాల నుంచి తెరాసలోకి భారీ చేరికలు Congress and BJP leaders joining to Trs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10114743-1072-10114743-1609759101976.jpg?imwidth=3840)
ఈ చేరికలు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తనను నమ్మి వచ్చిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. వంగపహాడ్ గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చూడండి: ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది: మంత్రి హరీశ్రావు
తెలంగాణలో కాంగ్రెస్, భాజపాలకు మనుగడ లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 58వ డివిజన్.. హసన్పర్తి మండలంలో ఆ పార్టీల నుంచి యువకులు, నాయకులు, కార్యకర్తలు 150మంది వరకు ఎమ్మెల్యే సమక్షంలో తెరాసలో చేరారు.
కంటికి రెప్పలా..
ఈ చేరికలు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తనను నమ్మి వచ్చిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. వంగపహాడ్ గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చూడండి: ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది: మంత్రి హరీశ్రావు