ETV Bharat / state

అంబేడ్కర్​కు నివాళులర్పించిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

author img

By

Published : Nov 26, 2019, 3:45 PM IST

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో అంబేడ్కర్ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్​ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

GOVT CHIEF WHIP at ambedkar statue
అంబేడ్కర్​కు నివాళులర్పించిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని... దాన్ని పాటించాలని ప్రభుత్వ చీఫ్​ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్ తెలిపారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండ అంబేడ్కర్​ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని.. అలాంటి దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారన్నారు.

అంబేడ్కర్​కు నివాళులర్పించిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

ఇదీ చదవండిః ఆత్మహత్యే శరణ్యమని మహిళల కంటతడి

భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని... దాన్ని పాటించాలని ప్రభుత్వ చీఫ్​ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్ తెలిపారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండ అంబేడ్కర్​ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని.. అలాంటి దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారన్నారు.

అంబేడ్కర్​కు నివాళులర్పించిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

ఇదీ చదవండిః ఆత్మహత్యే శరణ్యమని మహిళల కంటతడి

Intro:TG_WGL_11_26_AMBHEDKAR_VIGRAHAANIKI_GOVT_CHIEF_WHIP_PULAMAALAU_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


( ) భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరం గౌరవిద్దాం... దానిని పాటిద్దాం అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ అంబేద్కర్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేసి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చారని... అటువంటి దేశానికి రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని ఆయన కొనియాడారు. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు.

byte..
దాస్యం వినయ్ భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్.


Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.