ETV Bharat / state

వరంగల్ భద్రకాళీని దర్శించిన గవర్నర్ తమిళసై... - GOVERNOR ON BHADRAKALI

వరంగల్ నగరంలోని భద్రకాళీ అమ్మవారిని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అక్కడ్నుంచి రోడ్డు మార్గం ద్వారా కిల్లాకోటను సందర్శించనున్నారు.

వరంగల్ భద్రకాళీ సన్నిధిలో గవర్నర్ తమిళసై
వరంగల్ భద్రకాళీ సన్నిధిలో గవర్నర్ తమిళసై
author img

By

Published : Dec 9, 2019, 8:29 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని భద్రకాళీ అమ్మవారిని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకుడు శేషు వివరించారు.

రోడ్డు మార్గాన కిల్లాకోట సందర్శన

గవర్నర్ రాకతో ఆలయ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులను లోనికి అనుమతి ఇవ్వకుండా ఆలయ ప్రధాన గేటు వద్ద బస్సులను నిలిపేశారు. భద్రకాళి ఆలయం నుంచి గవర్నర్ దంపతులు రోడ్డు మార్గం ద్వారా కిల్లాకోట ను సందర్శించనున్నారు. సౌండ్ అండ్ లైటింగ్​తో పాటు కాకతీయ కట్టడాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షో చూస్తారని అధికారులు తెలిపారు.

వరంగల్ భద్రకాళీ సన్నిధిలో గవర్నర్ తమిళసై

ఇవీ చూడండి : ఉరి తాళ్ల తయారీకి ఆర్డర్​- 'నిర్భయ' దోషుల కోసమేనా?

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని భద్రకాళీ అమ్మవారిని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకుడు శేషు వివరించారు.

రోడ్డు మార్గాన కిల్లాకోట సందర్శన

గవర్నర్ రాకతో ఆలయ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులను లోనికి అనుమతి ఇవ్వకుండా ఆలయ ప్రధాన గేటు వద్ద బస్సులను నిలిపేశారు. భద్రకాళి ఆలయం నుంచి గవర్నర్ దంపతులు రోడ్డు మార్గం ద్వారా కిల్లాకోట ను సందర్శించనున్నారు. సౌండ్ అండ్ లైటింగ్​తో పాటు కాకతీయ కట్టడాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షో చూస్తారని అధికారులు తెలిపారు.

వరంగల్ భద్రకాళీ సన్నిధిలో గవర్నర్ తమిళసై

ఇవీ చూడండి : ఉరి తాళ్ల తయారీకి ఆర్డర్​- 'నిర్భయ' దోషుల కోసమేనా?

Intro:TG_WGL_18_09_GOVERNOR_ON_BHADRAKALI_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) ఓరుగల్లు శ్రీ భద్రకాళీ అమ్మవారిని గవర్నర్ తమిళ సై సుందరరాజన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన గవర్నర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకుడు శేషు వివరించారు గవర్నర్ రాకతో ఆలయానికి పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు భక్తులను లోనికి అనుమతి లేకుండా ఆలయం ప్రధాన గేటు వద్ద బస్సులను నిలిపివేశారు భద్రకాళి ఆలయం నుంచి గవర్నర్ దంపతులు రోడ్డు మార్గం ద్వారా కిల్లా కోట ను సందర్శించి సౌండ్ అండ్ లైటింగ్ తోపాటు కాకతీయుల పాలనలో కాకతీయుల కట్టడాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షోను చూస్తారని అధికారులు తెలిపారు


Body:ప్రశాంత్


Conclusion:వరంగల్ తూర్పు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.