ETV Bharat / state

హన్మకొండ-కాజీపేట్​ రైల్వేబ్రిడ్జికి రూ.79 కోట్లు మంజూరు

హన్మకొండ-కాజీపేట్ మధ్య రెండో రైల్వే వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.79 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్​ తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

author img

By

Published : Apr 30, 2019, 12:02 AM IST

రైల్వేబ్రిడ్జికి రూ.79 కోట్లు మంజూరు
హన్మకొండ-కాజీపేట్​ రైల్వేబ్రిడ్జికి రూ.79 కోట్లు మంజూరు

వరంగల్​ అర్బన్​ జిల్లాలోని హన్మకొండ, కాజీపేట్​ మధ్యలో రెండో రైల్వే ఓవర్​ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.79 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్​పాటిల్​ వెల్లడించారు. రోడ్లు భవనాలు, రైల్వే అధికారులతో కలెక్టర్​ సమావేశమయ్యారు. ప్రజల అవసరాలను దృష్టలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రైల్వే ట్రాక్​లకు బయట, లోపల చేపట్టాల్సిన పనులపై స్పష్టత ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి: అర్జీల సమర్పణకు ప్రజావాణికి పోటెత్తిన జనం

హన్మకొండ-కాజీపేట్​ రైల్వేబ్రిడ్జికి రూ.79 కోట్లు మంజూరు

వరంగల్​ అర్బన్​ జిల్లాలోని హన్మకొండ, కాజీపేట్​ మధ్యలో రెండో రైల్వే ఓవర్​ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.79 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్​పాటిల్​ వెల్లడించారు. రోడ్లు భవనాలు, రైల్వే అధికారులతో కలెక్టర్​ సమావేశమయ్యారు. ప్రజల అవసరాలను దృష్టలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రైల్వే ట్రాక్​లకు బయట, లోపల చేపట్టాల్సిన పనులపై స్పష్టత ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి: అర్జీల సమర్పణకు ప్రజావాణికి పోటెత్తిన జనం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.