ETV Bharat / state

సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

author img

By

Published : Apr 11, 2020, 7:36 PM IST

కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల కోసం పలువురు విరాళాలు అందించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని కరని స్పైసెస్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు లక్షల11 వేల రూపాయల విరాళం ప్రకటించింది. సంబంధించిన చెక్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రగతిభవన్​లో మంత్రి కేటీఆర్​కు అందించారు.

donations to cm relief fund
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

వరంగల్ జిల్లా నర్సంపేటలోని కరని స్పైసెస్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు లక్షల11 వేల రూపాయల విరాళం ప్రకటించింది. సంబంధించిన చెక్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రగతిభవన్​లో మంత్రి కేటీఆర్​కు అందించారు. వరంగల్ జిల్లాలోని నెల్లికుదురు మండలం వావిలాల గ్రామ సర్పంచ్ గంటా పద్మభాస్కర్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 వేలు విరాళం ప్రకటించారు. సంబంధించిన చెక్కును కూడా ఎర్రబెల్లి.. మంత్రి కేటీఆర్​కు​ అందించారు.

పరకాలకు చెందిన అంగన్​వాడీ టీచర్లు ప్రసన్నరాణి, రమాదేవి, కవిత కలిసి 10 వేల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. అంగన్​వాడీలో పనిచేసే ఆయా బాలోజి లక్ష్మి రూ.3 వేలు విరాళం ప్రకటించారు. సంబంధించిన చెక్కులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మంత్రి కేటీఆర్​కు ఇచ్చారు.

వరంగల్ జిల్లా నర్సంపేటలోని కరని స్పైసెస్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు లక్షల11 వేల రూపాయల విరాళం ప్రకటించింది. సంబంధించిన చెక్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రగతిభవన్​లో మంత్రి కేటీఆర్​కు అందించారు. వరంగల్ జిల్లాలోని నెల్లికుదురు మండలం వావిలాల గ్రామ సర్పంచ్ గంటా పద్మభాస్కర్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 వేలు విరాళం ప్రకటించారు. సంబంధించిన చెక్కును కూడా ఎర్రబెల్లి.. మంత్రి కేటీఆర్​కు​ అందించారు.

పరకాలకు చెందిన అంగన్​వాడీ టీచర్లు ప్రసన్నరాణి, రమాదేవి, కవిత కలిసి 10 వేల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. అంగన్​వాడీలో పనిచేసే ఆయా బాలోజి లక్ష్మి రూ.3 వేలు విరాళం ప్రకటించారు. సంబంధించిన చెక్కులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మంత్రి కేటీఆర్​కు ఇచ్చారు.

ఇవీచూడండి: ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.