ETV Bharat / state

'వరంగల్​లో డిసిన్ఫెక్షన్‌ టన్నెల్‌ ఏర్పాటు'

author img

By

Published : Apr 10, 2020, 1:16 PM IST

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వరంగల్‌ నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నగరంలో పలుచోట్ల డిసిన్ఫెక్షన్‌ టన్నెల్స్​ను ఏర్పాటు చేస్తున్నారు.

'వరంగల్​లో డిసిన్ఫెక్షన్‌ టన్నెల్‌ ఏర్పాటు'
'వరంగల్​లో డిసిన్ఫెక్షన్‌ టన్నెల్‌ ఏర్పాటు'

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని బాలసముద్రం కూరగాయల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన డిసిన్ఫెక్షన్‌ టన్నెల్‌ను ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ ప్రారంభించారు. ఈ టన్నెల్​ను ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడకుండా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వరంగల్​ నగరంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా కొనసాగుతోంది. అనవసరంగా బయట తిరుగుతున్న వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. సిటిజన్‌ ట్రాకింగ్‌ యాప్‌ ద్వారా ఎక్కువ సార్లు తిరుగుతున్న వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని బాలసముద్రం కూరగాయల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన డిసిన్ఫెక్షన్‌ టన్నెల్‌ను ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ ప్రారంభించారు. ఈ టన్నెల్​ను ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడకుండా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వరంగల్​ నగరంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా కొనసాగుతోంది. అనవసరంగా బయట తిరుగుతున్న వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. సిటిజన్‌ ట్రాకింగ్‌ యాప్‌ ద్వారా ఎక్కువ సార్లు తిరుగుతున్న వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'బయో ఉగ్రదాడికి ట్రైలర్​ ఈ కరోనా సంక్షోభం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.