ETV Bharat / state

వేయి స్థంభాల గుడికి పోటెత్తిన భక్తులు

author img

By

Published : Jan 1, 2021, 2:22 PM IST

న్యూ ఇయర్​ వేడుకల్లో సందర్భంగా.. హన్మకొండలోని వేయి స్థంభాల గుడికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ మేరకు ఆలయంలో సందడి నెలకొంది.ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేయి స్థంభాల గుడికి పోటెత్తిన భక్తులు
Devotees flocking to the Thousand Pillars Temple on new year eve

నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్థంభాల ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వేకువజాము నుంచే వందలాదిగా భక్తులు ఆలయానికి తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సంవత్సరమంతా తమకు మంచే జరగాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీ చదవండి: 'భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు'

నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్థంభాల ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వేకువజాము నుంచే వందలాదిగా భక్తులు ఆలయానికి తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సంవత్సరమంతా తమకు మంచే జరగాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీ చదవండి: 'భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.