ETV Bharat / state

చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్

author img

By

Published : Sep 6, 2019, 12:21 PM IST

అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే తెరాస ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేర్కొన్నారు.

చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్

వరంగల్ అర్బన్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. పేదల జీవితంలో వెలుగు నింపడమే తెరాస లక్ష్యమని ఎమ్మెల్యే వెల్లడించారు.

చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్

వరంగల్ అర్బన్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. పేదల జీవితంలో వెలుగు నింపడమే తెరాస లక్ష్యమని ఎమ్మెల్యే వెల్లడించారు.

చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్
Intro:Tg_wgl_01_06_mla_chekkula_pampini_ab_ts10077


Body:అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే తెరాస ప్రభుత్వం లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ వరంగల్ లో అన్నారు.వరంగల్ అర్బన్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం లోని లబ్ధిదారులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ చెక్కులను పంపిణీ చేశారు. 62 మంది లబ్ధిదారులకు 67 లక్షల రూపాయల కల్యాణి లక్ష్మి, శాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు పోతున్నారని చెప్పారు. పేదల జీవితంలో వెలుగు నింపుడమే తెరాస ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు.....బైట్
రమేష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే.


Conclusion:mla chekkula pampini
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.