ETV Bharat / state

జలుబు చేసిందని ఆసుపత్రికి తీసుకొచ్చారు... అంతలోనే! - babe killed in parakala

జలుబు చేసిందని ఆసుపత్రికి తీసుకొచ్చారు. అంతా బాగానే ఉందని డాక్టరు చెప్పారు. అంతలోనే చనిపోయిందని నిర్ధరించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మూడు నెలల పసికందు మృతి
author img

By

Published : Nov 3, 2019, 11:50 PM IST

పరకాలలో మూడు నెలల పసికందు మృతి
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో వైద్యం వికటించి మూడు నెలల పసికందు మృతిచెందింది. జయశంకర్ జిల్లా చింతగాని గ్రామానికి చెందిన భార్యభర్తలు శంకర్, రోజా తమ పాపకు జలుబు చేసిందని పరకాలలోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పాపకు బాగానే ఉందని చెబుతూ.. సాయంత్రం ఐదుగంటలకు పాప చనిపోయిందని వైద్యుడు తెలిపినట్లు చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని వారు ఆరోపించారు.

ఇదీ చూడండి:కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం

పరకాలలో మూడు నెలల పసికందు మృతి
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో వైద్యం వికటించి మూడు నెలల పసికందు మృతిచెందింది. జయశంకర్ జిల్లా చింతగాని గ్రామానికి చెందిన భార్యభర్తలు శంకర్, రోజా తమ పాపకు జలుబు చేసిందని పరకాలలోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పాపకు బాగానే ఉందని చెబుతూ.. సాయంత్రం ఐదుగంటలకు పాప చనిపోయిందని వైద్యుడు తెలిపినట్లు చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని వారు ఆరోపించారు.

ఇదీ చూడండి:కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.