ETV Bharat / state

'ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలి'

author img

By

Published : Oct 13, 2020, 5:23 PM IST

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవలను ప్రజలంతా వినియోగించుకోవాలని పరకాల మున్సిపల్ ఛైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ తెలిపారు. వరంగల్​ రూరల్​ జిల్లా పరకాల జనరిక్ ఫార్మసీ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవల శిబిరాన్ని ప్రారంభించారు.

red cross free medical camp at parkal in warangal rural district
'ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలి'

కరోనా కారణంగా పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ రూరల్ జిల్లాలో ఉచిత వైద్య సేవలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పరకాల మున్సిపల్​ ఛైర్​ పర్సన్​ అనిత రామకృష్ణ కొనియాడారు. పరకాలలోని జనరిక్ ఫార్మసీ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవల శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

ప్రజలంతా ఈసేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐఆర్​సీఎస్​ జిల్లా కోశాధికారి డా.పోతాని రాజేశ్వరప్రసాద్, జిల్లా ఎంసీ మెంబర్ బండి సారంగపాణి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు బొల్లే బిక్షపతి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొజ్జం రమేశ్, ఇంగిలి వీరేశ్​రావు తదితరులు పాల్గొన్నారు.

కరోనా కారణంగా పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ రూరల్ జిల్లాలో ఉచిత వైద్య సేవలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పరకాల మున్సిపల్​ ఛైర్​ పర్సన్​ అనిత రామకృష్ణ కొనియాడారు. పరకాలలోని జనరిక్ ఫార్మసీ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవల శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

ప్రజలంతా ఈసేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐఆర్​సీఎస్​ జిల్లా కోశాధికారి డా.పోతాని రాజేశ్వరప్రసాద్, జిల్లా ఎంసీ మెంబర్ బండి సారంగపాణి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు బొల్లే బిక్షపతి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొజ్జం రమేశ్, ఇంగిలి వీరేశ్​రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'జీహెచ్​ఎంసీ చట్ట సవరణ బిల్లును స్వాగతిస్తున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.