ETV Bharat / state

ఎమ్మెల్యే సమక్షంలో దాడి

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో దామెర గ్రామ సర్పంచ్​పై తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

author img

By

Published : Feb 27, 2019, 12:04 AM IST

దామెర సర్పంచ్​పై దాడి

వరంగల్ రూరల్ జిల్లా దామెర సర్పంచ్ శ్రీరామ్ రెడ్డిపై తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు శంకర్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దామెరలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించడానికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. శంకర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

దామెర సర్పంచ్​పై దాడి

ఇవీ చదవండి:ఇకపై స్పష్టంగా కారు

వరంగల్ రూరల్ జిల్లా దామెర సర్పంచ్ శ్రీరామ్ రెడ్డిపై తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు శంకర్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దామెరలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించడానికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. శంకర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

దామెర సర్పంచ్​పై దాడి

ఇవీ చదవండి:ఇకపై స్పష్టంగా కారు

Intro:nathha nadaka na aasupatri bhavana nirmana panulu


Body:nathha nadaka na aasupatri bhavana nirmana panulu


Conclusion:తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో కార్పొరేట్స్థాయి వైద్య సదుపాయం కల్పిస్తామని అధికారులు పదే పదే చెబుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు..9 వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లోని kosgi kodangal మండలాల్లో ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా పట్టణంలోని సివిల్ ఆస్పత్రిని 30 పడకల నుంచి 50 ఆస్పత్రి గా మార్చాలని ప్రభుత్వం 3.5 లక్షల కేటాయించింది ఆసుపత్రి ఆసుపత్రి నిర్మాణాన్ని గడువు విధించారు గడువు దాటి దాదాపు సంవత్సరం కాలం గడుస్తున్న నేటి వరకు పనులు పూర్తి కాలేదు దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు సరైన వైద్య సదుపాయాలు లేక వైద్యులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆస్పత్రిలో ఐదు మంది డాక్టర్లు అవసరం ఉండగా ప్రస్తుతం ఒక వైద్యురాలు విధులు నిర్వహిస్తున్నారు ఆమె కూడా ఉదయం వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు మాత్రమే ఉండి వెళ్ళిపోతున్నారు మధ్యాహ్నం నుంచి మధ్య నుంచి రాత్రి వరకు వైద్య సిబ్బందితో చికిత్స చేస్తున్నారు ఇక్కడ సిబ్బంది సైతం ఆసుపత్రికి వచ్చిన రోగులకు ప్రథమ చికిత్స మాత్రమే నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు అత్యవసర చికిత్స కోసం కూడా ఆస్పత్రికి వస్తే వైద్యులు అందుబాటులో లేరని తాండూరు లేదా మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి మరియు హైదరాబాద్కు హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి పంపిస్తున్నారు దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉన్న అధికారులు మాత్రం రావడం లేదు కొడంగల్ ఆసుపత్రికి 5 మంది వైద్యుల సేవలు అవసరం ఉన్న
ఇక్కడ వసతులు లేకపోవడంతో వైద్యులు సైతం రావడానికి ఆసక్తి చూపించడం లేదు దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొడంగల్ పట్టణంలోని ఆసుపత్రిలో నీడిల్స్ అందుబాటులో లేకపోవడంతో బయటికి తీసుకుని వస్తున్నారు ఆరు నెలలు ఆరు నెలల క్రితం ఓ మహిళా బయటి నుంచి నిడిల్ తీసుకెళ్లి రోడ్డు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు ఇలాంటి సంఘటన ఎన్నో జరుగుతున్న అధికారుల నాయకుల చలనం రావడం లేదు కొడంగల్ నియోజకవర్గం లోని కోసిగి మండలం లో కూడా ఆసుపత్రి భవన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిపివేశారు దీంతో ఇరుకు గదుల్లో రోగులకు సేవలందిస్తున్నారు ఆస్పత్రికి వచ్చిన రోగులకు కనీసం కూర్చోవడానికి స్థలం కూడా లేదంటే అతిశయోక్తికాదు ఆస్పత్రికి ప్రహరీ గోడ శిథిలమై ఉండడం తో ఆస్పత్రి ఆ వనంలోకి పందులు కుక్కలు వస్తున్నాయి అధికారులు స్పందించి నిర్మాణ పనులు వేగవంతం చేసి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.