ETV Bharat / state

'పంట విషయంలో రైతులు అధైర్యపడొద్దు' - minister errabelli visited rayaparthi

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని బురహన్​పల్లి, కిష్టాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

minister errabelli about grain purchase centers
రాయపర్తి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు
author img

By

Published : Apr 20, 2020, 7:55 PM IST

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని బురహన్​పల్లి, కిష్టాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ధాన్యం విక్రయించేటప్పుడు రైతులు భౌతిక దూరం పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని బురహన్​పల్లి, కిష్టాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ధాన్యం విక్రయించేటప్పుడు రైతులు భౌతిక దూరం పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.