ETV Bharat / state

పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం - నెక్కొండ అగ్ని ప్రమాదం తాజా వార్తలు

ప్రమాదవశాత్తు పత్తి మిల్లులో విద్యుదాఘాతం జరిగింది. ఒక్కసారిగా మంటలు రావడం వల్ల అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో జరిగింది.

Fire at a cotton mill at nekkonda
పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం
author img

By

Published : Dec 21, 2020, 3:51 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండలోని దుర్గా కాటన్ మిల్లులో కరెంట్​ షాక్​తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది మంటలను ఆర్పడం వల్ల భారీ ఆస్తి నష్టం తప్పింది.

ప్రమాదంలో ఐదు బేళ్ల పత్తి కాలిపోయినట్లు కాటన్ మిల్లు యజమాని తెలిపారు. కాలిన పత్తి విలువ సుమారు 20 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. గతంలో సైతం ఓ సారి అగ్ని ప్రమాదం జరిగి 70 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు సిబ్బంది పేర్కొన్నారు.

వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండలోని దుర్గా కాటన్ మిల్లులో కరెంట్​ షాక్​తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది మంటలను ఆర్పడం వల్ల భారీ ఆస్తి నష్టం తప్పింది.

ప్రమాదంలో ఐదు బేళ్ల పత్తి కాలిపోయినట్లు కాటన్ మిల్లు యజమాని తెలిపారు. కాలిన పత్తి విలువ సుమారు 20 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. గతంలో సైతం ఓ సారి అగ్ని ప్రమాదం జరిగి 70 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు సిబ్బంది పేర్కొన్నారు.

ఇదీ చూడండి : మత కల్లోలాలు సృష్టించేందుకు భాజపా కుట్ర: ఇంద్రకరణ్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.