ETV Bharat / state

రాయపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్​ గ్రామీణ జిల్లా జేసీ మహేందర్​రెడ్డి అన్నారు.  జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో ఆయన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

author img

By

Published : Apr 16, 2019, 4:04 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రబీ సీజన్​లోని ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రారంభించినట్లు తెలిపారు. 80 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ, సివిల్ సప్లై అధికారులు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈవీఎంల కలకలం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రబీ సీజన్​లోని ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రారంభించినట్లు తెలిపారు. 80 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ, సివిల్ సప్లై అధికారులు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈవీఎంల కలకలం

Intro:jk_tg_wgl_09_16_dhanyam_konugolu_prarambham_ab_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( )వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రబీ సీజన్ లోని ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలో మొదట గా ప్రారంభించి నట్లు తెలిపారు. 80 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ, సివిల్ సప్లై అధికారులు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
01 మహేందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ వరంగల్ గ్రామీణ


Body:s


Conclusion:ss

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.