ETV Bharat / state

రైతుల సంక్షేమమే సీఎం లక్ష్యం: చల్లా ధర్మారెడ్డి - mla challa dharma reddy latest news

రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లిలో నిర్వహించిన నియంత్రిత సాగు విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.

warangal rural district
రైతుల సంక్షేమమే సీఎం లక్ష్యం: చల్లా ధర్మారెడ్డి
author img

By

Published : May 27, 2020, 12:11 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లిలో నియంత్రిత సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు.

ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న నియంత్రిత సాగుతో రైతులకు లాభం చేకూరుతుందన్నారు. పరకాల నియోజకవర్గంలో 24 క్లష్టర్లు ఉన్నాయని.. ఒక్కో క్లష్టర్​లో రూ.20 లక్షలతో రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం అదేశించిందన్నారు.

వరంగల్​ గ్రామీణ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లిలో నియంత్రిత సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు.

ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న నియంత్రిత సాగుతో రైతులకు లాభం చేకూరుతుందన్నారు. పరకాల నియోజకవర్గంలో 24 క్లష్టర్లు ఉన్నాయని.. ఒక్కో క్లష్టర్​లో రూ.20 లక్షలతో రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం అదేశించిందన్నారు.

ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.