ETV Bharat / state

'ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి' - corona latest updates

కొవిడ్- 19 వ్యాప్తి చెందకుండా ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు వనపర్తి జిల్లా యాస్మిన్​బాషా.

Wanaparthy collector serious
'ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి'
author img

By

Published : Mar 24, 2020, 6:19 PM IST

కరోనా వైరస్ ప్రబలకుండా ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని వనపర్తి జిల్లా కలెక్టర్​ యాస్మిన్​బాషా అన్నారు. జిల్లా కేంద్రంలో కిరాణషాపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పాలనాధికారి దుకాణాల వద్దకు వచ్చినప్పుడు ప్రజలు తప్పనిసరిగా ఒక మీటర్ దూరం ఉండాలని సూచించారు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు.

రాజీవ్ చౌరస్తాలోని అపోలో ఫార్మసీ వద్ద ప్రజలు గుంపులుగా ఉండటాన్ని గమనించి.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్​కు నివారణ స్వీయ నిర్బంధమేనని పేర్కొన్నారు.

'ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి'

ఇవీ చూడండి: మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

కరోనా వైరస్ ప్రబలకుండా ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని వనపర్తి జిల్లా కలెక్టర్​ యాస్మిన్​బాషా అన్నారు. జిల్లా కేంద్రంలో కిరాణషాపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పాలనాధికారి దుకాణాల వద్దకు వచ్చినప్పుడు ప్రజలు తప్పనిసరిగా ఒక మీటర్ దూరం ఉండాలని సూచించారు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు.

రాజీవ్ చౌరస్తాలోని అపోలో ఫార్మసీ వద్ద ప్రజలు గుంపులుగా ఉండటాన్ని గమనించి.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్​కు నివారణ స్వీయ నిర్బంధమేనని పేర్కొన్నారు.

'ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి'

ఇవీ చూడండి: మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.