ETV Bharat / state

ప్రశాంతంగా కొనసాగుతున్న రీపోలింగ్​

వనపర్తి జిల్లా పానగల్లు మండలం కదిరేపాడు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నెల 14న జరిగిన తుదిదశ ఎన్నికల్లో బ్యాలెట్​ పత్రాలు తారుమారైనందున రేపు ఆ గ్రామంలో రీపోలింగ్​ జరపాలని ఈసీ ఖరారు చేసింది.

author img

By

Published : May 17, 2019, 10:02 AM IST

కదిరేపాడులో రీపోలింగ్​

వనపర్తి జిల్లా పానగల్లు మండలం కదిరేపాడు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నెల 14న జరిగిన ఎన్నికల్లో పెబ్బేరు మండలం పెంచికలపాడు ప్రాదేశిక స్థానానికి చెందిన బ్యాలెట్​ పత్రాలు కదిరేపాడుకి రావడం వల్ల పేర్లు తారుమారయ్యాయి. 64వ బూతులో 587 ఓట్లుండగా 501 ఓట్లు పోలయ్యాయి. జరిగిన పొరపాటును సరిచేస్తూ ఎన్నికల సంఘం ఇవాళ రీపోలింగ్​ జరిపేందుకు తేదీని ఖరారు చేసింది. మరోసారి ఎలాంటి ఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కదిరేపాడులో రీపోలింగ్

ఇదీ చదవండిః 'ఎన్నికల పండుగలో మేము సైతం'

వనపర్తి జిల్లా పానగల్లు మండలం కదిరేపాడు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నెల 14న జరిగిన ఎన్నికల్లో పెబ్బేరు మండలం పెంచికలపాడు ప్రాదేశిక స్థానానికి చెందిన బ్యాలెట్​ పత్రాలు కదిరేపాడుకి రావడం వల్ల పేర్లు తారుమారయ్యాయి. 64వ బూతులో 587 ఓట్లుండగా 501 ఓట్లు పోలయ్యాయి. జరిగిన పొరపాటును సరిచేస్తూ ఎన్నికల సంఘం ఇవాళ రీపోలింగ్​ జరిపేందుకు తేదీని ఖరారు చేసింది. మరోసారి ఎలాంటి ఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కదిరేపాడులో రీపోలింగ్

ఇదీ చదవండిః 'ఎన్నికల పండుగలో మేము సైతం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.