వనపర్తి జిల్లా ఆత్మకూర్లో ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ షాకిర్ హుస్సేన్, డీఎస్పీ అరుణ్కుమార్ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఆత్మకూరులోని వడ్డేవీధి, కుమ్మరివీధిలో సోదాలు చేపట్టారు.
సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్బంధ తనిఖీలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు.
ఇవీ చూడండి: ట్రంప్తో దావత్ కోసం నేడు దిల్లీకి సీఎం కేసీఆర్