ETV Bharat / state

పరిగిలో కలెక్టర్ పర్యటన.. అధికారులపై సీరియస్ - vikarabad collecter pousumi basu serious on parigi muncipal officers

పట్టణ ప్రగతిలో భాగంగా వికారాబాద్ కలెక్టర్​ పరిగిలో అకస్మికంగా పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణ, మిషన్​ భగీరథ పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా పునులు పూర్తి చేయాలని ఆదేశించారు.

vikarabad collecter serious on parigi muncipal officers
పరిగిలో కలెక్టర్ పర్యటన.. అధికారులపై సీరియస్
author img

By

Published : Feb 26, 2020, 3:29 PM IST

వికారాబాద్ జిల్లా పరిగిలో కలెక్టర్ పౌసుమి బసు అకస్మికంగా పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని సమస్యలపై ఆరా తీశారు. పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పనుల జాప్యం, నాణ్యత లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతి పూర్తయ్యేలోపు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, అధికారులు, కౌన్సిలర్లు ఉన్నారు.

పరిగిలో కలెక్టర్ పర్యటన.. అధికారులపై సీరియస్

ఇదీ చూడండి: టీబీ కేసుల పెరుగుదలపై గవర్నర్ ఆందోళన

వికారాబాద్ జిల్లా పరిగిలో కలెక్టర్ పౌసుమి బసు అకస్మికంగా పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని సమస్యలపై ఆరా తీశారు. పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పనుల జాప్యం, నాణ్యత లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతి పూర్తయ్యేలోపు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, అధికారులు, కౌన్సిలర్లు ఉన్నారు.

పరిగిలో కలెక్టర్ పర్యటన.. అధికారులపై సీరియస్

ఇదీ చూడండి: టీబీ కేసుల పెరుగుదలపై గవర్నర్ ఆందోళన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.