ETV Bharat / state

పోలీసులకు పండ్లు పంపించిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ - తుంగతుర్తి ఎమ్మెల్యే పండ్ల పంపిణీ

కరోనా కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న సిబ్బందికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ పండ్లు పంపించారు. తుంగతుర్తి సీఐ, నాగారం సీఐ తమ సిబ్బందికి పంపిణీ చేశారు.

thungathurthy mla kishore kumar distribute fruits to police
పోలీసులకు ఎమ్మెల్యే పండ్లను పంపిణీ
author img

By

Published : Apr 17, 2020, 11:19 AM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కరోనా నియంత్రణకై నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమారు పండ్లు పంపించారు. తుంగతుర్తి సీఐ రవి, నాగారం సీఐ శ్రీనివాస్ సిబ్బందికి అందించారు.

కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు పోలీస్, వైద్య, రెవిన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కరోనా నియంత్రణకై నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమారు పండ్లు పంపించారు. తుంగతుర్తి సీఐ రవి, నాగారం సీఐ శ్రీనివాస్ సిబ్బందికి అందించారు.

కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు పోలీస్, వైద్య, రెవిన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.