గత నెల 10న సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైనప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. మరిన్ని పాజిటివ్ కేసులు నమోదు కాకుండా ఎక్కడికక్కడ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
వైద్య శాఖ ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగ పరుచుకుంటున్నారు. కనీసం రోజుకు యాభై మంది ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి పరీక్షలు చేయించుకుంటున్నారని జిల్లా అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: కన్నీటి గాథపై స్పందించిన మానవత్వం