ETV Bharat / state

వివేకానందకు నివాళులు అర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే - utham tributes to vivekananda statue in huzurnagar

హుజూర్​నగర్​లో స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

వివేకానందకు నివాళులు అర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే
వివేకానందకు నివాళులు అర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే
author img

By

Published : Jan 12, 2020, 4:57 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో స్వామి వివేకానంద 158వ జయంతి ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చికాగోలో నిర్వహించిన ప్రపంచ మహాసభల్లో వివేకానందుడు చేసిన ప్రసంగం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా... ఓ హోటల్​లో అల్పాహారం చేస్తూ కార్యకర్తలతో ఉత్తమ్ ముచ్చటించారు.

వివేకానందకు నివాళులు అర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే

ఇది చదవండి: 'సాహో' రికార్డును అధిగమించిన 'సరిలేరు నీకెవ్వరు'!

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో స్వామి వివేకానంద 158వ జయంతి ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చికాగోలో నిర్వహించిన ప్రపంచ మహాసభల్లో వివేకానందుడు చేసిన ప్రసంగం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా... ఓ హోటల్​లో అల్పాహారం చేస్తూ కార్యకర్తలతో ఉత్తమ్ ముచ్చటించారు.

వివేకానందకు నివాళులు అర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే

ఇది చదవండి: 'సాహో' రికార్డును అధిగమించిన 'సరిలేరు నీకెవ్వరు'!

Intro:సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో స్వామి వివేకానంద 158 వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించిన పిసిసి అధ్యక్షుడు నల్లగొండ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వివేకానంద విగ్రహాన్ని హుజూర్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేశాను వివేకానంద మంచి వ్యక్తి ప్రపంచ మహాసభలు ఏర్పాటు చేసినప్పుడు చికాగో లో మంచి సందేశాన్ని ఇచ్చారు స్వామి వివేకానంద సందేశం స్కూల్లో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని హుజూర్ నగర్ పట్టణంలో ఇందిరా సెంటర్ వద్ద ఉన్న చంద్రయ్య హోటల్ లో స్వల్ప హారం చేస్తూ కొద్దిసేపు కార్యకర్తలతో ముచ్చటించారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజూర్నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.