ETV Bharat / state

రైతులతో ఎమ్మెల్యే కిశోర్​కుమార్​ ముఖాముఖి - MLA KISHORE KUMAR FACE TO FACE WITH FARMERS

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ప్రొఫెసర్ జయశంకర్ 85వ జయంతి ఉత్సవాల్లో వేడుకల్లో ఎమ్మెల్యే కిషోర్​కుమార్​ పాల్గొన్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

MLA KISHORE KUMAR FACE TO FACE WITH FARMERS
author img

By

Published : Aug 6, 2019, 7:46 PM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్​ కిశోర్​ కుమార్​ పాల్గొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అమయ్​కుమార్, జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్​ గుజ్జ దీపికా హాజరయ్యారు. రైతుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అంతకుముందు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు ఎమ్మెల్యే.

రైతులతో ఎమ్మెల్యే కిశోర్​కుమార్​ ముఖాముఖి

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్​ కిశోర్​ కుమార్​ పాల్గొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అమయ్​కుమార్, జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్​ గుజ్జ దీపికా హాజరయ్యారు. రైతుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అంతకుముందు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు ఎమ్మెల్యే.

రైతులతో ఎమ్మెల్యే కిశోర్​కుమార్​ ముఖాముఖి
Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.