ETV Bharat / state

'పట్టణ ప్రగతిని విజయవంతం చేద్దాం'

author img

By

Published : Feb 23, 2020, 11:10 AM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్​ హాజరయ్యారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిని ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ విజయమంతం చేయాలని మున్సిపల్ ఛైర్మన్ పోతరాజు రజిని తెలిపారు.

mla kishore kumar attended pattana pragathi program in suryapet district
'పట్టణ ప్రగతిని విజయవంతం చేద్దాం'

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో ఏర్పటుచేసిన పట్టణ ప్రగతి కార్యక్రమాని ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్డుల వారీగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కార దిశగా కృషిగా కృషిచేయాలని ఎమ్మెల్యే అన్నారు. అక్రమ లేఔట్లు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కూడా దృష్టి పెట్టాలని ఛైర్మన్​కి తెలిపారు.

పట్టణ ప్రగతిలో నాటే ప్రతి మొక్క70 నుంచి 80 శాతం జీవించే విధంగా చూడాలని లేనిపక్షంలో వార్డుల వారిగా అధికారులు, కౌన్సిలర్లపై వేటు తప్పదని గుర్తు చేశారు.

'పట్టణ ప్రగతిని విజయవంతం చేద్దాం'

ఇదీ చదవండిః అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి: వెంకయ్యనాయుడు

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో ఏర్పటుచేసిన పట్టణ ప్రగతి కార్యక్రమాని ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్డుల వారీగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కార దిశగా కృషిగా కృషిచేయాలని ఎమ్మెల్యే అన్నారు. అక్రమ లేఔట్లు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కూడా దృష్టి పెట్టాలని ఛైర్మన్​కి తెలిపారు.

పట్టణ ప్రగతిలో నాటే ప్రతి మొక్క70 నుంచి 80 శాతం జీవించే విధంగా చూడాలని లేనిపక్షంలో వార్డుల వారిగా అధికారులు, కౌన్సిలర్లపై వేటు తప్పదని గుర్తు చేశారు.

'పట్టణ ప్రగతిని విజయవంతం చేద్దాం'

ఇదీ చదవండిః అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి: వెంకయ్యనాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.