ETV Bharat / state

Mla gadhari Kishore: సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన - తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తాజా వార్తలు

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కోటి 4 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.

mla gadhari kishore kumar started development works in thirumalagiri
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే
author img

By

Published : Jun 4, 2021, 3:56 PM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15వ వార్డుల్లో కోటి 4 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.

తండాలను గ్రామ పంచాతీలుగా మార్చి అభివృద్ధి చేసిన ఘనత కేవలం తెరాస దేనని ఎమ్మెల్యే గాదిరి కిషోర్ అన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మూల అశోక్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పోతరాజు రజిని, రాజశేఖర్ వైస్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15వ వార్డుల్లో కోటి 4 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.

తండాలను గ్రామ పంచాతీలుగా మార్చి అభివృద్ధి చేసిన ఘనత కేవలం తెరాస దేనని ఎమ్మెల్యే గాదిరి కిషోర్ అన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మూల అశోక్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పోతరాజు రజిని, రాజశేఖర్ వైస్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తెరాస, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్​ రాజీనామా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.