సూర్యాపేట జిల్లా కోదాడలో 'హార్ట్ ఫుల్నెస్' సంస్థ ఆధ్వర్యంలో 3 రోజులపాటు ధ్యానోత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు దాదాపు రెండు వేల మందికి పైగా హాజరై 30 నిమిషాలపాటు ధ్యానం చేశారు. ధ్యానం ఏ విధంగా చేయాలి... చేయడం వల్ల లాభాలు ఏంటి... అనే సందేహాలకు మూడు రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
కోదాడలో మూడు రోజులపాటు ధ్యానోత్సవాలు....
ఉరుకుల పరుగుల జీవితాన్ని ప్రశాంతంగా... ఆరోగ్యంగా మార్చేందుకు ఏకైక మార్గం ధ్యానమే అంటున్నారు 'హర్ట్ ఫుల్నెస్' సంస్థ నిర్వాహకులు. కోదాడలో మూడు రోజుల పాటు శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు.
![కోదాడలో మూడు రోజులపాటు ధ్యానోత్సవాలు....](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3759476-thumbnail-3x2-ppp.jpg?imwidth=3840)
Meditations for three days in Kodada ....
సూర్యాపేట జిల్లా కోదాడలో 'హార్ట్ ఫుల్నెస్' సంస్థ ఆధ్వర్యంలో 3 రోజులపాటు ధ్యానోత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు దాదాపు రెండు వేల మందికి పైగా హాజరై 30 నిమిషాలపాటు ధ్యానం చేశారు. ధ్యానం ఏ విధంగా చేయాలి... చేయడం వల్ల లాభాలు ఏంటి... అనే సందేహాలకు మూడు రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
మూడు రోజులపాటు ధ్యానోత్సవాలు....
ఇవీ చూడండి: ఇంజినీరింగ్లోకి ఏడు కొత్త కోర్సులు వచ్చాయి!
Intro:(. )
కోదాడలో మూడు రోజులపాటు ధ్యానోత్సవాలు....
ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకుండా ఎవరి పనులలో వారు నిమగ్నమవుతున్నారు.ప్రతిరోజు ఒక అరగంట ధ్యానం చేయడం ద్వారా మనసు ప్రశాంతతకు దగ్గరవుతుంది. జ్ఞాపక శక్తి పెరిగి ఎలాంటి ఒత్తిడి లేని జీవితం జీవనం సాగించవచ్చు.
అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కాశీనాథ్ ఫంక్షన్ హాల్లో హార్ట్ ఫుల్ నెస్ సంస్థ వారి ఆధ్వర్యంలో మూడురోజులపాటు ధ్యాన ఉత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజైన ఈ రోజు దాదాపు రెండు వేల మందికి పైగా హాజరై 30 నిమిషాలపాటు ధ్యానం చేశారు. ఈ మూడు రోజులపాటు అసలు ధ్యానం ఏ విధంగా చేయాలి ధ్యానం చేయడం వల్ల లాభాలు ఏంటి అనే సందేహాలకు ఉచిత శిక్షణ ద్వారా చెప్పబోతున్న మని నిర్వాహకులు పేర్కొన్నారు.
Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్::కోదాడ
Conclusion:ఫోన్ నెంబర్:::9502802407
కోదాడలో మూడు రోజులపాటు ధ్యానోత్సవాలు....
ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకుండా ఎవరి పనులలో వారు నిమగ్నమవుతున్నారు.ప్రతిరోజు ఒక అరగంట ధ్యానం చేయడం ద్వారా మనసు ప్రశాంతతకు దగ్గరవుతుంది. జ్ఞాపక శక్తి పెరిగి ఎలాంటి ఒత్తిడి లేని జీవితం జీవనం సాగించవచ్చు.
అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కాశీనాథ్ ఫంక్షన్ హాల్లో హార్ట్ ఫుల్ నెస్ సంస్థ వారి ఆధ్వర్యంలో మూడురోజులపాటు ధ్యాన ఉత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజైన ఈ రోజు దాదాపు రెండు వేల మందికి పైగా హాజరై 30 నిమిషాలపాటు ధ్యానం చేశారు. ఈ మూడు రోజులపాటు అసలు ధ్యానం ఏ విధంగా చేయాలి ధ్యానం చేయడం వల్ల లాభాలు ఏంటి అనే సందేహాలకు ఉచిత శిక్షణ ద్వారా చెప్పబోతున్న మని నిర్వాహకులు పేర్కొన్నారు.
Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్::కోదాడ
Conclusion:ఫోన్ నెంబర్:::9502802407