ETV Bharat / state

హుజూర్​నగర్​లో తెరాసకు మాల మహానాడు సంపూర్ణ మద్దతు

ఉత్తమ్​కుమార్​ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవిలో సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ ఉపఎన్నికే చివరిదన్నారు మాల మహానాడు సంఘం జాతీయ అధ్యక్షులు జే. చెన్నయ్య.  హుజూర్​నగర్​లో మాల మహానాడు సంఘం తరపున తెరాసకు పూర్తి మద్దతిస్తున్నట్టు ప్రకటించారు.

author img

By

Published : Oct 2, 2019, 5:14 PM IST

హుజూర్​నగర్​లో తెరాసకు మాల మహానాడు సంపూర్ణ మద్దతు

హుజూర్​నగర్​ ఉపఎన్నిక తర్వాత ఉత్తమ్​కుమార్​ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవి పోతుందన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. నియోజకవర్గ అభివృద్ధి కోసం మాల మహానాడు సంఘం తరపున తెరాసకు పూర్తి మద్దతిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండే తెరాస అభ్యర్థి సైదిరెడ్డినే ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని అన్నారు. దీని కోసం గ్రామగ్రామాన తిరిగి ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.

హుజూర్​నగర్​లో తెరాసకు మాల మహానాడు సంపూర్ణ మద్దతు

ఇవీచూడండి : నల్గొండలో 'స్వచ్ఛత హి సేవ' అవగాహన ర్యాలీ

హుజూర్​నగర్​ ఉపఎన్నిక తర్వాత ఉత్తమ్​కుమార్​ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవి పోతుందన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. నియోజకవర్గ అభివృద్ధి కోసం మాల మహానాడు సంఘం తరపున తెరాసకు పూర్తి మద్దతిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండే తెరాస అభ్యర్థి సైదిరెడ్డినే ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని అన్నారు. దీని కోసం గ్రామగ్రామాన తిరిగి ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.

హుజూర్​నగర్​లో తెరాసకు మాల మహానాడు సంపూర్ణ మద్దతు

ఇవీచూడండి : నల్గొండలో 'స్వచ్ఛత హి సేవ' అవగాహన ర్యాలీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.