ETV Bharat / state

"సీఎం కేసీఆర్​ రాష్ట్రానికి చేసిందేమి లేదు"

author img

By

Published : Oct 12, 2019, 10:25 PM IST

హుజూర్​నగర్​లో కాంగ్రెస్​ను గెలిపించాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ రాష్ట్రానికి చేసిందేమి లేదని... కార్మికులను రోడ్డెక్కించి వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.

"సీఎం కేసీఆర్​ రాష్ట్రానికి చేసిందేమి లేదు"

హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్​పద్మావతిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో బాహుబలి మోటర్లు తప్ప చుక్క నీరు రావడం లేదని ఆరోపించారు. ముస్లింలకు 12 శాతం,ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కారని చెప్పారు. కనీసం రిజర్వేషన్లపై ప్రధానమంత్రికి ఇచ్చిన నివేదికలో ఊసే లేదని, 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను ఒక్క మాటతో రోడ్డెక్కించి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. హుజూర్​నగర్​లో కాంగ్రెస్ గెలుపుతో కేసీఆర్ పతనం ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

"సీఎం కేసీఆర్​ రాష్ట్రానికి చేసిందేమి లేదు"

ఇవీ చూడండి: 'హుజూర్​నగర్​లో ఓడిపోతారని వారికి తెలుసు'

హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్​పద్మావతిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో బాహుబలి మోటర్లు తప్ప చుక్క నీరు రావడం లేదని ఆరోపించారు. ముస్లింలకు 12 శాతం,ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కారని చెప్పారు. కనీసం రిజర్వేషన్లపై ప్రధానమంత్రికి ఇచ్చిన నివేదికలో ఊసే లేదని, 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను ఒక్క మాటతో రోడ్డెక్కించి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. హుజూర్​నగర్​లో కాంగ్రెస్ గెలుపుతో కేసీఆర్ పతనం ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

"సీఎం కేసీఆర్​ రాష్ట్రానికి చేసిందేమి లేదు"

ఇవీ చూడండి: 'హుజూర్​నగర్​లో ఓడిపోతారని వారికి తెలుసు'

Intro:పద్మావతిని భారీ మెజారిటీతో గెలిపించాలి

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తం పద్మావతి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కందూరు జానారెడ్డి కోదాడ పట్టణంలో విలేకరుల సమావేశంలో అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే హుజూర్నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని,సీఎం కేసీఆర్ కమీషన్ల కేసీఆర్ తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో బాహుబలి మోటర్లు తప్ప చుక్క నీరు రావడం లేదన్నారు. ముస్లింలకు 12 శాతం,ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు. కనీసం రిజర్వేషన్లపై ప్రధానమంత్రి ఇచ్చిన నివేదికలో ఊసే లేదని 50,000 మంది ఆర్టీసీ కార్మికులకు ఒక మాటతో రోడ్డకెక్కించి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరికి అడ్డుకట్ట వేయకపోతే రాష్ట్రానికి ముప్పు తప్పదు అన్నారు. హుజూర్నగర్లో కాంగ్రెస్ గెలుపుతో కేసీఆర్ పతనం ప్రారంభం కావాలన్నారు. జానారెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ కూడా సమావేశంలో పాల్గొన్నారు...

1బైట్:::జానారెడ్డి....Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.