సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో కంటైన్మెంట్ జోన్గా గుర్తించిన రెండు ప్రాంతాల్లో కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నారు అధికారులు. కంటైన్మెంట్ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతే ఇబ్బందికి గురికాకుండా స్థానిక ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్ బాబు, సహాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : కన్నవారి చివరి ఘడియలు.. కూతుళ్లే దిక్కయ్యారు!