ETV Bharat / state

హుజూర్​నగర్​లో నిజామాబాద్ తరహా​ ఫలితమే.. : లక్ష్మణ్​

author img

By

Published : Oct 15, 2019, 5:37 PM IST

హుజూర్​నగర్​ ప్రజలు స్పష్టమైన మార్పుకోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ తెలిపారు. కాంగ్రెస్​, తెరాస పాలనతో ఓటర్లు విసిగిపోయారని విమర్శించారు.

నిజామాబాద్​ ఫలితాలే హుజూర్​నగర్​లోనూ..: లక్ష్మణ్​

ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కితవారి గూడెంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ పర్యటించారు. భాజపా అభ్యర్థి రామారావును గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్మికులను, ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తూ, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని ఆరోపించారు. కేంద్రం సైతం ఇక్కడ జరిగే పరిణామాలను నిశీతంగా పరిశీలిస్తోందని తెలిపారు. నిజామాబాద్ లోక్​సభ​ ఫలితాలే.. హుజూర్​నగర్​లోనూ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​, తెరాస పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. నిజామాబాద్​లో రైతులు ప్రభుత్వానికి బుద్ధిచెబితే.. హుజూర్​నగర్​లో సర్పంచులు గుణపాఠం చెబుతారని లక్ష్మణ్​ అన్నారు.

నిజామాబాద్​ ఫలితాలే హుజూర్​నగర్​లోనూ..: లక్ష్మణ్​

ఇవీచూడండి: హుజుర్​నగర్​లో సీఎం సభ..ప్రసంగంపైనే ఆసక్తి!

ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కితవారి గూడెంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ పర్యటించారు. భాజపా అభ్యర్థి రామారావును గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్మికులను, ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తూ, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని ఆరోపించారు. కేంద్రం సైతం ఇక్కడ జరిగే పరిణామాలను నిశీతంగా పరిశీలిస్తోందని తెలిపారు. నిజామాబాద్ లోక్​సభ​ ఫలితాలే.. హుజూర్​నగర్​లోనూ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​, తెరాస పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. నిజామాబాద్​లో రైతులు ప్రభుత్వానికి బుద్ధిచెబితే.. హుజూర్​నగర్​లో సర్పంచులు గుణపాఠం చెబుతారని లక్ష్మణ్​ అన్నారు.

నిజామాబాద్​ ఫలితాలే హుజూర్​నగర్​లోనూ..: లక్ష్మణ్​

ఇవీచూడండి: హుజుర్​నగర్​లో సీఎం సభ..ప్రసంగంపైనే ఆసక్తి!

Intro:సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కితవారి గూడెం గ్రామంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

నిజాంబాద్ లో రైతులు టిఆర్ఎస్ ప్రభుత్వంనికి ఏ విధంగా బుద్ధి చెప్పారో హుజూర్నగర్ లో సర్పంచులు కూడా అదే విధంగా బుద్ధి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కార్మికులను, ఉద్యోగస్తులను ప్రభుత్వం సూటిపోటి మాటలతో వేధిస్తూ ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తుంది.రాష్ట్రంలో జరిగే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.హుజూర్నగర్ లో రామారావుని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడతం. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండు దొందూదొందే ఇరు పార్టీలు కుటుంబ పాలన తో రాష్ట్రాన్ని ఏలాలని చూస్తున్నారు...

1బైట్:::లక్ష్మణ్


Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడ


Conclusion:ఫోన్ నెంబర్:::9502802407

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.