ETV Bharat / state

విద్యుదాఘాతంతో దుబ్బాకలో యువకుడు మృతి

author img

By

Published : Jul 18, 2020, 10:48 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పెద్ద చెరువు కట్టపై.. వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్​ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. చెరువు కట్ట చుట్టూ నిర్మిస్తున్న గ్రిల్స్​కు వెల్డింగ్​ చేస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది.

విద్యుదాఘాతంతో దుబ్బాకలో యువకుడు మృతి
విద్యుదాఘాతంతో దుబ్బాకలో యువకుడు మృతి

దుబ్బాక పట్టణంలోని పెద్ద చెరువు కట్ట వద్ద విషాదం చోటు చేసుకుంది. విద్యుత్​ షాక్​ తగిలి సమీర్(18) అనే యువకుడు మృతి చెందాడు. చెరువు కట్ట చుట్టూ నిర్మిస్తున్న గ్రిల్స్​కు వెల్డింగ్​ చేస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది.

తనతోపాటే పనిచేస్తున్న బిడ్డ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ తండ్రి గుండె బద్దలైంది. సమీర్​ మృతితో చెరువుకట్ట వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

దుబ్బాక పట్టణంలోని పెద్ద చెరువు కట్ట వద్ద విషాదం చోటు చేసుకుంది. విద్యుత్​ షాక్​ తగిలి సమీర్(18) అనే యువకుడు మృతి చెందాడు. చెరువు కట్ట చుట్టూ నిర్మిస్తున్న గ్రిల్స్​కు వెల్డింగ్​ చేస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది.

తనతోపాటే పనిచేస్తున్న బిడ్డ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ తండ్రి గుండె బద్దలైంది. సమీర్​ మృతితో చెరువుకట్ట వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.