ETV Bharat / state

శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు - సిద్దిపేట జిల్లా తాజా వార్త

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దుబ్బాక నియోజకవర్గంలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో శివయ్యను ఆరాధించారు.

The Shiv temples of Siddipeta were filled with devotees
శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు
author img

By

Published : Feb 22, 2020, 9:46 AM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదర్ పల్లి గ్రామంలోని శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో, మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.

వివిధ ప్రాంతాల నుంచి హాజరైన భక్తులు శివయ్యను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి.

శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు

ఇదీ చూడండి: శంభో.. శివ.. శంభో..

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదర్ పల్లి గ్రామంలోని శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో, మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.

వివిధ ప్రాంతాల నుంచి హాజరైన భక్తులు శివయ్యను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి.

శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు

ఇదీ చూడండి: శంభో.. శివ.. శంభో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.