ETV Bharat / state

'ప్రతి ఇంటి ముందు తులసి, వేప చెట్లుండాలి' - రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు

ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. మహిళలంతా ఇంట్లో సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేయాలని సూచించారు.

దుబ్బాకలో మంత్రి హరీశ్​ రావు పర్యటన
author img

By

Published : Nov 1, 2019, 7:39 PM IST

దుబ్బాకలో మంత్రి హరీశ్​ రావు పర్యటన

ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు తులసి, వేప చెట్లు పెంచుకోవాలని మంత్రి హరీశ్​ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాల్టీలో తడి చెత్త, పొడి చెత్త బుట్టలు, జూట్​ బ్యాగులు పంపిణీ చేశారు. దుబ్బాకలో డంపింగ్ యార్డ్ కోసం మూడు కోట్లు కేటాయించామన్నారు. చెత్త సేకరణ కోసం, చెట్ల పెంపకానికి మూడు ట్రాక్టర్లు, నీటి ట్యాంకర్లు, ఆటోలు ఇస్తున్నామని తెలిపారు.

దుబ్బాకలో మంత్రి హరీశ్​ రావు పర్యటన

ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు తులసి, వేప చెట్లు పెంచుకోవాలని మంత్రి హరీశ్​ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాల్టీలో తడి చెత్త, పొడి చెత్త బుట్టలు, జూట్​ బ్యాగులు పంపిణీ చేశారు. దుబ్బాకలో డంపింగ్ యార్డ్ కోసం మూడు కోట్లు కేటాయించామన్నారు. చెత్త సేకరణ కోసం, చెట్ల పెంపకానికి మూడు ట్రాక్టర్లు, నీటి ట్యాంకర్లు, ఆటోలు ఇస్తున్నామని తెలిపారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.