ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్​ - minister harish rao opened grain buying cente

సిద్దిపేట జిల్లా జగదేవపూర్​ మండలం తిగుల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

Breaking News
author img

By

Published : Apr 20, 2020, 2:29 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైతులు ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్​ రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని మంత్రి హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్​ మండలం తిగుల్​లో వరి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

కొండపోచమ్మ జలాశయం ద్వారా రైతులు రెండు పంటలకు నీరు అందుతుందని మంత్రి తెలిపారు. దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని.. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైతులు ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్​ రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని మంత్రి హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్​ మండలం తిగుల్​లో వరి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

కొండపోచమ్మ జలాశయం ద్వారా రైతులు రెండు పంటలకు నీరు అందుతుందని మంత్రి తెలిపారు. దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని.. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

ఇవీచూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.