ETV Bharat / state

కార్తిక పౌర్ణమి వేళ.. దీపారాధన చేసిన భక్తులు - KARTHIKA POURNAMi celebrations at siddipeta

కార్తిక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట పలు ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.

కార్తిక పౌర్ణమి వేళ.. దీపారాధన చేసిన భక్తులు
author img

By

Published : Nov 12, 2019, 3:33 PM IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలో వెంకటేశ్వర ఆలయం, కోటిలింగేశ్వర ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామునుంచే ఆలయాలకు వచ్చి స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల్లో ఎలాంటి తోపులాట జరగకుండా కమిటీ సభ్యులు తగిన జాగ్రత్త చర్యలు ఏర్పాటు చేశారు.

కార్తిక పౌర్ణమి వేళ.. దీపారాధన చేసిన భక్తులు

ఇదీ చదవండిః ఏన్కూరులో పెద్ద ఎత్తున సత్యనారాయణ స్వామి వ్రతాలు

సిద్దిపేట జిల్లా కేంద్రంలో వెంకటేశ్వర ఆలయం, కోటిలింగేశ్వర ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామునుంచే ఆలయాలకు వచ్చి స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల్లో ఎలాంటి తోపులాట జరగకుండా కమిటీ సభ్యులు తగిన జాగ్రత్త చర్యలు ఏర్పాటు చేశారు.

కార్తిక పౌర్ణమి వేళ.. దీపారాధన చేసిన భక్తులు

ఇదీ చదవండిః ఏన్కూరులో పెద్ద ఎత్తున సత్యనారాయణ స్వామి వ్రతాలు

Intro:TG_SRD_72_12_KARTHIKA POURNAMI_SCRIPT_TS10058


యాంకర్: కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట పలు ఆలయాల్లో భక్తులు బారులు తీరారు మహిళ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను వెలిగించారు.


Body:సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర ఆలయం కోటిలింగేశ్వర ఆలయం లో భక్తులు ఉదయం నుంచి చి కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Conclusion:కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మహిళలు పెద్ద ఎత్తున దీపారాధన చేసారు ఆలయాల్లో ఎటువంటి తోపులాట జరగకుండా పోలీసులు గుడి కమిటీ సభ్యులు ముందస్తుగా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.