ETV Bharat / state

సిద్దిపేటలో చార్​ధామ్‌ నమూనా సెట్​కు మంత్రి హరీశ్​రావు భూమి పూజ

author img

By

Published : Feb 22, 2021, 4:26 PM IST

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చార్​ధామ్‌ నమూనా సెట్‌ వేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు భూమి పూజ చేశారు.

సిద్దిపేటలో చార్​ధామ్‌ నమూనా సెట్‌
సిద్దిపేటలో చార్​ధామ్‌ నమూనా సెట్‌

సిద్దిపేటలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చార్​ధామ్‌ నమూనా సెట్‌ వేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు భూమి పూజ చేశారు. ఈ ఏడాది మరింత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. వైదిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, స్వామిజీలు వస్తారని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

సిద్దిపేటలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చార్​ధామ్‌ నమూనా సెట్‌ వేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు భూమి పూజ చేశారు. ఈ ఏడాది మరింత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. వైదిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, స్వామిజీలు వస్తారని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఇదీ చూడండి: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.