ETV Bharat / state

మృతుల కుటుంబాలను పరామర్శించిన రఘునందన్​ రావు!

సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్​ రావు పర్యటించారు. తొగుట, మిరుదొడ్డి మండలాల పరిధిలోని రుద్రారం, రాంపూర్​ గ్రామాల్లో ఇటీవల మరణించిన మాడుగుల రాములు, జంగిడి యాదవ్వల కుటుంబాలను పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు.

author img

By

Published : Aug 29, 2020, 10:02 AM IST

BJP State Secretary Raghunandan Rap Tour In Dubbaka Constancy
మృతుల కుటుంబాలను పరామర్శించిన రఘునందన్​ రావు!

భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్​ రావు సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి, తొగుట మండలాల్లో పర్యటించారు. మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాడుగుల రాములు, తొగుట మండలంలోని రాంపూర్​ గ్రామానికి చెందిన జంగిడి యాదవ్వ కుటుంబాలను ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. తన వంతుగా ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్​ రావు సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి, తొగుట మండలాల్లో పర్యటించారు. మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాడుగుల రాములు, తొగుట మండలంలోని రాంపూర్​ గ్రామానికి చెందిన జంగిడి యాదవ్వ కుటుంబాలను ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. తన వంతుగా ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.