బాధితులను ఆదుకుంటాం: హరీశ్ - fire accident in siddipet
అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటామని హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న హరీశ్ రావు
TG_NLG_62_10_BPL_CRICKETPOTEELU_AB_C14
సెంటర్ -భువనగిరి
రిపోర్టర్ - సతీష్ శ్రీపాద
సెల్ - 8096621425
జిల్లా - యాదాద్రి భువనగిరి జిల్లా
యాంకర్ : భువనగిరి పార్లమెంటు స్థాయి క్రికెట్ పోటీలు ఈ రోజు ఉదయం 10 గంటలకు బీబీనగర్ లోని తుడి రాంరెడ్డి కళాశాలలో
ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన సిని నటి సంజనా గల్ రమి టాస్ వేసి పోటీలను ప్రారంభించారు.
క్రికెట్ పోటీలను GNR ఫౌండేషన్ అధినేత గూడూరు నారాయణ రెడ్డిఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నేటి నుండి 23 వ తేదీ వరకు క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో యువ క్రికెటర్ల ప్రతిభ ను వెలికి తీసేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయని అన్నారు. ఇలాంటి టోర్నీ లు రానున్న రోజుల్లో జరుగనున్న ఐపీఎల్ కు ఎంపిక కావటానికి ఉపయోగ పడతాయని అన్నారు.
బైట్ : గూడూరు నారాయణ రెడ్డి
(GNR BPL ఫౌండర్, Tpcc రాష్ట్ర కోశాధికారి )