ETV Bharat / state

ఇంటి ముందు బైకులను అర్ధరాత్రి కాల్చేశారు! - సంగారెడ్డి జిల్లా నేర వార్తలు

గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడం వల్ల ఓ ఇంటి ముందు ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కక్కర్​ వాడలో చోటుచేసుకుంది.

Two bikes burnt in an attack by unidentified individuals at jarasangam in sangareddy district
గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. దగ్ధమైన రెండు బైక్​లు
author img

By

Published : Sep 3, 2020, 12:53 PM IST

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కక్కర్ వాడకు చెందిన గొల్ల అనంతి బుధవారం రాత్రి.. రోజు మాదిరిగానే ఇంటి ఎదుట రెండు ద్విచక్ర వాహనాలు నిలిపాడు. కాగా అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్​ ట్యాంక్​కు నిప్పు పెట్టడం వల్ల మంటలు చెలరేగి రెండు బైకులు కాలిపోయాయి.

తనపై గిట్టనివారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితుడు ఝరాసంగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కక్కర్ వాడకు చెందిన గొల్ల అనంతి బుధవారం రాత్రి.. రోజు మాదిరిగానే ఇంటి ఎదుట రెండు ద్విచక్ర వాహనాలు నిలిపాడు. కాగా అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్​ ట్యాంక్​కు నిప్పు పెట్టడం వల్ల మంటలు చెలరేగి రెండు బైకులు కాలిపోయాయి.

తనపై గిట్టనివారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితుడు ఝరాసంగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి : ఆ యాప్​ సాయంతో.. సులభంగా సరకు రవాణా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.