ETV Bharat / state

జహీరాబాద్​ పరిషత్ సభ్యుల ప్రమాణస్వీకారం​

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్ ​ సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండల పరిషత్ అధ్యక్షుడిగా గిరిధర్​ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

author img

By

Published : Jul 4, 2019, 4:47 PM IST

ప్రమాణం చేస్తున్న సభ్యులు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో మండల పరిషత్​ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడిగా గిరిధర్​ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవో రాములు పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందేశాన్ని చదివి వినిపించారు. జహీరాబాద్​ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని పాలకవర్గ సభ్యులు తెలిపారు.

జహీరాబాద్​ పరిషత్ సభ్యుల ప్రమాణస్వీకారం​

ఇవీ చూడండి: జగన్నాథ రథయాత్ర: భక్త సంద్రంగా పూరీ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో మండల పరిషత్​ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడిగా గిరిధర్​ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవో రాములు పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందేశాన్ని చదివి వినిపించారు. జహీరాబాద్​ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని పాలకవర్గ సభ్యులు తెలిపారు.

జహీరాబాద్​ పరిషత్ సభ్యుల ప్రమాణస్వీకారం​

ఇవీ చూడండి: జగన్నాథ రథయాత్ర: భక్త సంద్రంగా పూరీ

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.