ETV Bharat / state

ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా విద్యార్థుల ర్యాలీ - ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ

పౌరసత్వ సవరణ చట్టం భిన్నత్వంలో ఏకత్వంగా జీవించే భారత ప్రజల మధ్య కులమతాల చిచ్చు రేపుతోందంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

nrc
ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ
author img

By

Published : Dec 30, 2019, 3:34 PM IST

పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉర్దూ మీడియం విద్యార్థులు ఫ్లకార్డులు, జాతీయ జెండాలు చేతపట్టుకొని ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళాశాల నుంచి ఆర్టీసీ బస్టాండ్, బ్లాక్ రోడ్డు మీదుగా ఆర్డిఓ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన కొనసాగించారు.

అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. భిన్నత్వంలో ఏకత్వంగా జీవించే భారత ప్రజల మధ్య ప్రభుత్వం కులమతాల చిచ్చు రేపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనకు వివిధ సామాజిక సంఘాల నాయకులు మద్దతు పలికారు.

ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ

ఇవీ చూడండి: జలహారతి... మానేరులో సీఎం పూజలు

పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉర్దూ మీడియం విద్యార్థులు ఫ్లకార్డులు, జాతీయ జెండాలు చేతపట్టుకొని ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళాశాల నుంచి ఆర్టీసీ బస్టాండ్, బ్లాక్ రోడ్డు మీదుగా ఆర్డిఓ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన కొనసాగించారు.

అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. భిన్నత్వంలో ఏకత్వంగా జీవించే భారత ప్రజల మధ్య ప్రభుత్వం కులమతాల చిచ్చు రేపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనకు వివిధ సామాజిక సంఘాల నాయకులు మద్దతు పలికారు.

ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ

ఇవీ చూడండి: జలహారతి... మానేరులో సీఎం పూజలు

Intro:tg_srd_26_30_pourva_satva_billuku_vyatirekanga_ryali_vo_ts10059
( ).... పౌరసత్వ చట్టం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉర్దూ మీడియం విద్యార్థులు ఫ్లకార్డులు, జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళాశాల నుంచి ఆర్టీసీ బస్టాండ్, బ్లాక్ రోడ్డు మీదుగా ఆర్డిఓ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన కొనసాగించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. భిన్నత్వంలో ఏకత్వంగా జీవించే భారత ప్రజల మధ్య ప్రభుత్వం కులమతాల చిచ్చు రేపుతోందని ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనకు వివిధ సామాజిక సంఘాల నాయకులు మద్దతు పలికారు.


Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా


Conclusion:8008573254

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.