ETV Bharat / state

గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య - కొండాపూర్​లో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి వార్తలు

కొండాపూర్​లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Student suicide in Gurukul school
గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : Dec 16, 2019, 10:38 AM IST

సంగారెడ్డి జిల్లా కొండాపూర్​లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న రత్నం(16) అనే విద్యార్థి పాఠశాల ఆవరణలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ శివలింగం ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.


పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

ఇవీ చూడండి:నేటితో 'నిర్భయ' ఘటనకు ఏడేళ్లు.. న్యాయం సంగతేంటి?



సంగారెడ్డి జిల్లా కొండాపూర్​లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న రత్నం(16) అనే విద్యార్థి పాఠశాల ఆవరణలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ శివలింగం ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.


పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

ఇవీ చూడండి:నేటితో 'నిర్భయ' ఘటనకు ఏడేళ్లు.. న్యాయం సంగతేంటి?



TG_SRD_56_16_STUDENT_SUCIDE_AS_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) సంగారెడ్డి జిల్లా కొండాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి రత్నం(16).. పాఠశాల ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదువులో సరిగ్గా రాణించగా పోవడం వల్ల.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి రత్నం(16) స్వస్థలం కోహిర్ మండలం పైడిగుమ్మల్ గ్రామం. పాఠశాల సిబ్బంది పోలీసులు సమాచారం ఇవ్వడంతో.. ఘటన స్థలానికి కొండాపూర్ సీఐ శివలింగం చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలను గూర్చి తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేయనున్నట్లు సీఐ శివలింగం తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థి మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..... SPOT

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.