ETV Bharat / state

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ర్యాలీ

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో పోలీసులు ర్యాలీ నిర్వహించారు.

author img

By

Published : Oct 21, 2019, 12:55 PM IST

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ర్యాలీ
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ర్యాలీ

పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో పోలీసులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం నుంచి అంబేడ్కర్, శివాజీ విగ్రహం కూడలి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు జోహార్లు అర్పిస్తూ ప్రదర్శన కొనసాగించారు. పోలీసుల త్యాగాల ఫలితంగానే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమని డీఎస్పీ గణపతి జాదవ్ గుర్తు చేశారు. అమర వీరులకు సంతాపంగా మౌనం పాటించారు.

ఇవీ చూడండి: పట్టు బిగించిన టీమిండియా.. కష్టాల్లో సఫారీలు

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ర్యాలీ

పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో పోలీసులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం నుంచి అంబేడ్కర్, శివాజీ విగ్రహం కూడలి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు జోహార్లు అర్పిస్తూ ప్రదర్శన కొనసాగించారు. పోలీసుల త్యాగాల ఫలితంగానే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమని డీఎస్పీ గణపతి జాదవ్ గుర్తు చేశారు. అమర వీరులకు సంతాపంగా మౌనం పాటించారు.

ఇవీ చూడండి: పట్టు బిగించిన టీమిండియా.. కష్టాల్లో సఫారీలు

Intro:tg_srd_26_21_police_commemoration_day_ryali_av_ts10059
( )... పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పోలీసులు నిర్వహించారు. జహీరాబాద్ పట్టణంలోని డిఎస్పి కార్యాలయం నుంచి అంబేద్కర్, శివాజీ విగ్రహం కూడలి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు జోహార్లు అర్పిస్తూ ప్రదర్శన కొనసాగించారు. పోలీసుల త్యాగాల ఫలితంగానే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమని ఈ సందర్భంగా డీఎస్పీ గణపతి జాదవ్ గుర్తు చేశారు. అమర వీరులకు సంతాపంగా మౌనం పాటించారు. జహీరాబాద్ పట్టణ గ్రామీణ సిఐలు సైదేశ్వర్, కృష్ణ కిషోర్, డివిజన్లోని ఎస్సైలు, సిబ్బంది, విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు.


Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా


Conclusion:8008573254
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.