ETV Bharat / state

కంగ్టి ఇప్పుడు వరహ రహితం - undefined

కంగ్టి పట్టణాన్ని పందుల నుంచి విముక్తి కల్పించారు అధికారులు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు పందుల పెంపకందారులకు నోటీసులు ఇచ్చారు.

కంగ్టి ఇప్పుడు వరహ రహితం
author img

By

Published : Sep 25, 2019, 3:00 PM IST

సంగారెడ్డి జిల్లా కంగ్టి పట్టణంలో పందుల నుంచి విముక్తి కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 30 రోజుల గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పట్టణంలో పందుల పెంపకందారులకు నోటీసులు ఇచ్చి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాలని సూచించారు. దీంతో పందుల పెంపకందారులు కంగ్టి గ్రామంలోని విధుల్లో ఉన్న పందులను పట్టుకొని మహారాష్ట్ర ప్రాంతానికి తరలించారు.

కంగ్టి ఇప్పుడు వరహ రహితం

ఇదీ చూడండి: భూకంపం దాటికి గజగజ వణికిన ఉత్తర భారతం

సంగారెడ్డి జిల్లా కంగ్టి పట్టణంలో పందుల నుంచి విముక్తి కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 30 రోజుల గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పట్టణంలో పందుల పెంపకందారులకు నోటీసులు ఇచ్చి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాలని సూచించారు. దీంతో పందుల పెంపకందారులు కంగ్టి గ్రామంలోని విధుల్లో ఉన్న పందులను పట్టుకొని మహారాష్ట్ర ప్రాంతానికి తరలించారు.

కంగ్టి ఇప్పుడు వరహ రహితం

ఇదీ చూడండి: భూకంపం దాటికి గజగజ వణికిన ఉత్తర భారతం

Intro:Tg_srd_36_24_pandula_tarilipmu_vo_ts10055
ravinder
9440880861
సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన కంగ్టి గ్రామాన్ని పందుల నుంచి విముక్తి కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 30 రోజుల గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పట్టణంలో పందుల పెంపకం దారులకు నోటీసులు ఇచ్చి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాలని సూచించారు. దీంతో పందుల పెంపకం దారులు కంగ్టి గ్రామంలోని విధుల్లో ఉన్న పందులను పట్టుకొని మహారాష్ట్ర ప్రాంతానికి తరలించారు. గ్రామాన్ని పందుల నుంచి విముక్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని గ్రామ సర్పంచి పూజా కృష్ణ ముదిరాజ్ తెలిపారు దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.Body:Tg_srd_36_24_pandula_tarilipmu_vo_ts10055Conclusion:Tg_srd_36_24_pandula_tarilipmu_vo_ts10055
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.