ETV Bharat / state

సంగారెడ్డిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి - సంగారెడ్డి పట్టణంలోని నేతాజీనగర్​లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

సంగారెడ్డి పట్టణంలోని నేతాజీనగర్​లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతిపై దర్యాప్తు చేస్తున్నారు.

One person dies in suspicious condition in Sangareddy
సంగారెడ్డిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి
author img

By

Published : Jan 1, 2020, 3:55 PM IST

సంగారెడ్డి పట్టణంలోని నేతాజీనగర్​లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. చనిపోయిన వ్యక్తి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని సమాచారం.

చనిపోయి మూడు నుంచి నాలుగు రోజులు అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మున్సిపాలిటీ సిబ్బందితో మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని పట్టణ సీఐ వెంకటేష్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

సంగారెడ్డిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి

ఇదీ చూడండి : బీర్​ కేక్​ ఎప్పుడైనా తిన్నారా?

సంగారెడ్డి పట్టణంలోని నేతాజీనగర్​లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. చనిపోయిన వ్యక్తి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని సమాచారం.

చనిపోయి మూడు నుంచి నాలుగు రోజులు అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మున్సిపాలిటీ సిబ్బందితో మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని పట్టణ సీఐ వెంకటేష్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

సంగారెడ్డిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి

ఇదీ చూడండి : బీర్​ కేక్​ ఎప్పుడైనా తిన్నారా?

TG_SRD_56_01_UNKNOWN_DEAD_AS_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) సంగారెడ్డి పట్టణంలోని నేతాజీ నగర్ లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. చనిపోయిన వ్యక్తి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని.. చనిపోయి మూడు నుంచి నాలుగు రోజులు అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మున్సిపాలిటీ సిబ్బందితో మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని పట్టణ సీఐ వెంకటేష్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేయనున్నట్లు స్పష్టం చేశారు..... SPOT

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.