ETV Bharat / state

'మీ చేతిలోని ఆయుధంతో.. నగర భవిష్యత్​ మార్చండి'

గ్రేటర్​ ఎన్నికల్లో పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భాగ్యనగర వాసులు తమ భవిష్యత్​ను నిర్ణయించే ఓటును వినియోగించుకోవాలని కోరారు.

author img

By

Published : Dec 1, 2020, 2:55 PM IST

mla mahipal reddy and mlc bhupal redy casted their votes
బల్దియా పోలింగ్​లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు డివిజన్​లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామచంద్రాపురంలోని 33వ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.

నగరవాసులంతా తమ భవిష్యత్​ను నిర్ణయించే ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని కోరారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు డివిజన్​లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామచంద్రాపురంలోని 33వ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.

నగరవాసులంతా తమ భవిష్యత్​ను నిర్ణయించే ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.